కావలసినవస్తువులు :
అల్లం : 1/2 కేజీ (సుబ్బరంగా కడిగి పీల్ చేసి కాసేపు తడి ఆరేదాకా ఎండలో పెట్టాలి)
పచ్చి పుల్లటిమామిడికాయలు : 1/2 కేజీ ( పెద్దవి 2 కాయలు పీల్ చేసి ముక్కలు గ కట్ చేసుకోవాలి)
కారం : 200 గ్ర
సాల్ట్ : 200గ్ర
వెల్లుల్లి రెబ్బలు : 100 గ్ర
బెల్లం : 700 గ్ర
మెంతులు : 10గ్ర (మూకుడులో ఆయిల్ లేకుండా వేయించి మిక్సీ పట్టి ఉంచాలి)
ఆయిల్ : 200గ్ర
తాలింపు : ఆవాలు 4 స్పూన్స్ , జీలకర్ర 4 స్పూన్స్ , వెల్లుల్లి రెబ్బలు 8,ఇంగువ కొంచెం, ఎండుమిరపకాయలు 5, కరివేపాకు కొంచెం ,
తయారుచేయువిధానము :
ముందుగా అల్లం ని చిన్న ముక్కలుగా కట్ చేసి మూకుడులో కొంచెం ఆయిల్ వేసి వేయించాలి ,కాసేపటితరవాత మామిడిముక్కలు కూడా వేసి తిప్పి వేడి అయ్యాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి వేడి తగ్గాక మిక్సీపట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దానిలోకి కారం,సాల్ట్, వెల్లుల్లిరెబ్బలు మెంతి పొడి , బెల్లం కూడా వేసి అన్ని కలిపి కొంచెం కొంచెం మిక్సీలో వేసి మెత్తగా ఆడించి వేరే బౌల్ లోకి తీసులోవాలి . స్టవ్ మీద వేరే పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగాక ఆవాలు,జీలకర్ర వెల్లుల్లి 8 రెబ్బలు,ఇంగువ కొంచెం ఎండుమిరపకాయలు 5,
కరివేపాకు కొంచెం వేసి వేగాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి . కొంచెం వేడితగ్గాక పైన పచ్చడిలో వేసి కలపాలి. కాసేపటి తరవాత పికెల్ టేస్ట్ చూసుకోవాలి. అన్ని సరిపోతాయి లేదంటే కొంచెం సాల్ట్ కానీ కారం కానీ మనకు కావలిసినవి కొంచెం వేసుకోవాలి. పచ్చడిలో ఆయిల్ సరిలేకపోతే ఇంకా కొంచెం వేడి చేసి ఆయిల్ వేడి తగ్గాక పచ్చడిలో కలుపుకోవాలి. పచ్చడి రైస్ తో తిని చూసుకోవాలి కరెక్ట్ గ అన్ని సరిపోయాయి లేదో తెలుస్తుంది. పచ్చడి వేడి పూర్తిగా తగ్గాకే జాడీలోకి కానీ, బాటిల్ లోకి కానీ తీసుకోవాలి.
అల్లం : 1/2 కేజీ (సుబ్బరంగా కడిగి పీల్ చేసి కాసేపు తడి ఆరేదాకా ఎండలో పెట్టాలి)
పచ్చి పుల్లటిమామిడికాయలు : 1/2 కేజీ ( పెద్దవి 2 కాయలు పీల్ చేసి ముక్కలు గ కట్ చేసుకోవాలి)
కారం : 200 గ్ర
సాల్ట్ : 200గ్ర
వెల్లుల్లి రెబ్బలు : 100 గ్ర
బెల్లం : 700 గ్ర
మెంతులు : 10గ్ర (మూకుడులో ఆయిల్ లేకుండా వేయించి మిక్సీ పట్టి ఉంచాలి)
ఆయిల్ : 200గ్ర
తాలింపు : ఆవాలు 4 స్పూన్స్ , జీలకర్ర 4 స్పూన్స్ , వెల్లుల్లి రెబ్బలు 8,ఇంగువ కొంచెం, ఎండుమిరపకాయలు 5, కరివేపాకు కొంచెం ,
తయారుచేయువిధానము :
ముందుగా అల్లం ని చిన్న ముక్కలుగా కట్ చేసి మూకుడులో కొంచెం ఆయిల్ వేసి వేయించాలి ,కాసేపటితరవాత మామిడిముక్కలు కూడా వేసి తిప్పి వేడి అయ్యాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి వేడి తగ్గాక మిక్సీపట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దానిలోకి కారం,సాల్ట్, వెల్లుల్లిరెబ్బలు మెంతి పొడి , బెల్లం కూడా వేసి అన్ని కలిపి కొంచెం కొంచెం మిక్సీలో వేసి మెత్తగా ఆడించి వేరే బౌల్ లోకి తీసులోవాలి . స్టవ్ మీద వేరే పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగాక ఆవాలు,జీలకర్ర వెల్లుల్లి 8 రెబ్బలు,ఇంగువ కొంచెం ఎండుమిరపకాయలు 5,
కరివేపాకు కొంచెం వేసి వేగాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి . కొంచెం వేడితగ్గాక పైన పచ్చడిలో వేసి కలపాలి. కాసేపటి తరవాత పికెల్ టేస్ట్ చూసుకోవాలి. అన్ని సరిపోతాయి లేదంటే కొంచెం సాల్ట్ కానీ కారం కానీ మనకు కావలిసినవి కొంచెం వేసుకోవాలి. పచ్చడిలో ఆయిల్ సరిలేకపోతే ఇంకా కొంచెం వేడి చేసి ఆయిల్ వేడి తగ్గాక పచ్చడిలో కలుపుకోవాలి. పచ్చడి రైస్ తో తిని చూసుకోవాలి కరెక్ట్ గ అన్ని సరిపోయాయి లేదో తెలుస్తుంది. పచ్చడి వేడి పూర్తిగా తగ్గాకే జాడీలోకి కానీ, బాటిల్ లోకి కానీ తీసుకోవాలి.
No comments:
Post a Comment